తెలంగాణ లో ఆగని హాస్టల్ అకృత్యాలు మరో సాటి ఆదిలాబాద్ జిల్లా లో ని జైనథ్ మండలంలో మరో ఘటన చోటు చేసుకుంది. పెండల్వాడ పంచాయతీ పరిధిలోని దాజీనగర్లో భోజనం వికటించి దాదాపు 230 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం గ్రామంలో గురుపూజ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికోసం శుక్రవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కొనసాగాయి. అయితే అర్ధరాత్రి నుంచి గ్రామస్తులకు వాంతులు కావడంతో 47 మందిని జిల్లా కేంద్రం లోని రిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. మిగతావారికి గ్రామంలోనే చికిత్స అందించారు.
Post Top Ad
Monday, December 30, 2019
ఆదిలాబాద్ జిల్లా లో మరో సంఘటన .. 47 మంది ఆరోగ్యం విషమం
Admin Details
Subha Telangana News