ఉప్పల్ లో గృహ నిర్మాణం కోసం తవ్విన ఓక గుంత ఇద్దరు బాలుర ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఉప్పల్ న్యూశాంతినగర్లో ఉంటున్న వెంకటరావు కొడుకు రేవంత్(13), సత్యానగర్ కాలనీలో ఉంటున్న పోలెపల్లి స్వామి కుమారుడు మనోహర్(14)లు 8, 7వ తరగతులు చదువు తున్నారు. ఆదివారం వీరిద్దరు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హెచ్ఎండీఏ బగాయత్ లేఅవుట్లో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ సుందర్రావు తమ ఇంటి భూమి పూజకు 15 అడుగుల వరకు గోతిని తవ్వి వదిలేశారు. అందులో నీళ్లు ఊరాయి.
Post Top Ad
Monday, December 30, 2019
ఉప్పల్ లో విషాదం .. ఇద్దరు బాలల ప్రాణాలు బలిగొన్న ...
Admin Details
Subha Telangana News