కూకట్ పల్లి నియోజక వర్గం, ఫాతెహానగర్ డివిజన్ లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటిఇంటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు గారు విచ్చేసారు. కార్యక్రమంలో శేఖర్జీ గారు , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు గారు, కంచి మహేందర్ గారు, కావ్య రెడ్డి గారు, నాగేందర్ గారు , రామ్ మోహన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, హిమవంత్ గారు , కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.
కూకట్ పల్లి నియోజక వర్గం, ఫాతెహానగర్ డివిజన్ లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటిఇంటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు గారు విచ్చేసారు. కార్యక్రమంలో శేఖర్జీ గారు , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు గారు, కంచి మహేందర్ గారు, కావ్య రెడ్డి గారు, నాగేందర్ గారు , రామ్ మోహన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, హిమవంత్ గారు , కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.