కూకట్పల్లి పోలీసులు మరోసారి వారి ప్రతిభను నిరుపించారు. పలు రకాలుగా చోరీలకు పాల్పడుతున్న అన్నా చెల్లెలు పసుపుల నవీన్, పసుపుల శిరీష అనే ఒద్దరు దొంగలను అరెస్టు చేసిన కూకట్పల్లి పోలీసులు. వారి దగ్గర నుండి 23 తులాల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు, 68వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Post Top Ad
Thursday, February 20, 2020
ఘరాణా దొంగలను పట్టుకున్న కూకట్పల్లి పోలీసులు
Admin Details
Subha Telangana News