శుభ తెలంగాణ (25,ఏప్రిల్ , 2020) - మేడ్చల్ : కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వేల సంపూర్ణ మద్యం విక్రయం నిషేధించబడింది . కానీ కొందరు అక్రమార్కులు మాత్రం జిల్లాలోని ఉప్పల్ బస్ డిపో వద్ద లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘంచి అక్రమంగా మద్యం అమ్ముతునారు . వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ బస్ డిపో వద్ద ఓ బార్ నుంచి తీసుకుని వెళ్తున్న సమయంలో పోలీసులు పక్కా సమాచారంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు తప్పించుకున్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Post Top Ad
Saturday, April 25, 2020
ఉప్పల్ బస్ డిపో వద్ద యథేచ్ఛగా మద్యం విక్రమం :
Admin Details
Subha Telangana News