శుభ తెలంగాణ (25,ఏప్రిల్ , 2020) -హైదరాబాద్ : మహమ్మారి కరోనాను చేదించడంలో పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు . శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లలో ఇన్స్ స్పెక్టర్ కు పోలీసులకు ఫ్రూట్ జూస్ ఇచ్చారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో.. నగరంలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నామని రాంచందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేష్ గౌడ్, హరి, శ్రీనివాస్ చారి, రామువర్మ, కౌశిక్, శేశి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Saturday, April 25, 2020
హైదరాబాద్ పోలీసు యంత్రంగానికి ఫ్రూట్ జూస్ పంపిణి చేసిన ఎమ్మెల్సీ రామచంద్రరావు
Admin Details
Subha Telangana News