కరీంనగర్ పట్టణంలో కార్పొరేటర్ నేతికుంట యాదయ్య ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డికి పోలీస్ సిబ్బంది కొరకు 200 ఫేస్ షీల్డులు మేయర్ సునీల్ రావు తో కలిసి కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, వాళ్ల రామారావు అందించారు.
Post Top Ad
Wednesday, April 29, 2020
కార్పొరేటర్ నేతికుంట యాదయ్య ఆధ్వర్యంలో పోలీసులకు ఫేస్ షీల్డులు అందజేత
Admin Details
Subha Telangana News