శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020 - కరీంనగర్) : కరీంనగర్ పట్టణంలోని స్మార్ట్ సిటీ పనులను కార్పోరేటర్ గందె మాదవి మహేష్, ఎన్ట భద్రయ్యతో కలిసి కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు పరిశీలించారు. కొనసాగుతున్న పనులపై కాంట్రాక్టర్ పలు సలహాలు సూచనలు చేశారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతను పాటిస్తూ సంక్రమంగా పనులు నిర్వహించాలని కోరారు.
Post Top Ad
Thursday, April 23, 2020
లాక్ డౌన్ వేల కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనుల ప్రారంభం
Admin Details
Subha Telangana News