శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020- కూకట్ పల్లి) :కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎల్లమ్మ బండ, పీజేఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్డాడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎండీ ముజీబ్ పలు నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దూరాన్ని పాటిస్తూ అవకాశం ఉన్న ప్రతివారు పెద్ద మనస్సు చేసుకొని తోటి పేదవారిని ఆదుకోవాలని కార్పొరేటర్ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, ముర్తుజ, మహేష్, ఖలీం, అహ్మెద్, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Thursday, April 23, 2020
కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో బియ్యం,కూరగాయాలు పంపిణి
Admin Details
Subha Telangana News