శుభ తెలంగాణ (27,ఏప్రిల్ , 2020) - హైదరాబాద్ : హైదరాబాద్ లోని బాలానగర్ బ్రిడ్జి పనుల పురోగతికి కొన్ని భవనాలు అడ్డంగా ఉండడంతో ఆ భవన యజమానులతో ఈరోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, కాండూరి నరేంద్ర చార్యతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. రేపటికళ భవనాలు కాళీ చేయాలని అందుకు ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో భవన యజమానులు భవనాలు ఖాళీ చేయడానికి ఒప్పుకున్నారు.
Post Top Ad
Monday, April 27, 2020
బాలానగర్ బ్రిడ్జి పనుల పురోగతికి అడ్డంగా భవనాలు : తొలగింపుకి భవన యజమానులతో భేటీ
Admin Details
Subha Telangana News