శుభ తెలంగాణ (22,ఏప్రిల్,2020-కరీంనగర్) : కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో సామాజిక దూరం పాటిస్తూ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పోలీసుల మాటలు ప్రజలు బేఖాతర్ చేస్తూ బైక్ లపై ఇద్దరిద్దరు కార్ లలో మూకుమ్మడిగా వెళ్లడం చేస్తున్నారని పోలీస్ లు చెబుతున్నారు. దీన్ని నిరోధించుటకు తెలంగాణ చౌక్ లో బుధవారం అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు.
Post Top Ad
Wednesday, April 22, 2020
లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్ల పైకి వస్తున్న వాహనాల తనిఖి
Admin Details
Subha Telangana News