శుభ తెలంగాణ (02 ,మే , 2020 - తెలంగాణ ) : తెలంగాణ సర్కార్ మే 7 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర సర్కార్ పలు సడలింపులు ఇచ్చినా తెలంగాణ సర్కార్ మాత్రం దానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. మే 7 వరకు తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం. మే 5న తెలంగాణ కేబినేట్ భేటి కానుంది. ఈ కేబినేట్ భేటిలో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. తెలంగాణలో కేంద్రం సడలింపులు ఇచ్చినట్టుగా సడలింపులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
Post Top Ad
Saturday, May 02, 2020
మే 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా కఠినంగా లాక్డౌన్ అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ
Admin Details
Subha Telangana News