శుభ తెలంగాణ (23,మే ,2020) : కరోనా నివారణకు చర్యలో భాగంగా ఎల్.బీ.నగర్ నియోజకవర్గ పరిధిలోని సాహెబ్ నగర్, పద్మావతినగర్ కాలనీలలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొద్దు లచ్చిరెడ్డి మరియు మహేష్ కొంగర ఆధ్వర్యంలో సోడియం హైడ్రో క్లోరేట్ స్ప్లే చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ బయటకి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్, నరేష్, రాము, శ్రీకాంత్(టిల్లు), హరీష్, సహదేవ్, శంకర్, సాయి ప్రసాద్, సిద్ధు, చింటూ తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Saturday, May 23, 2020
సాహెబ్ నగర్, పద్మావతినగర్ కాలనీలలో కరోనా కట్టడికి చర్యలు
Admin Details
Subha Telangana News