శుభ తెలంగాణ(౩, ఏప్రిల్ , 2020 - వరంగల్ ) : గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ ఏకశిలా నగర్ లో అంకటి రాజేందర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ యెంబాడి రవిందర్, ముఖ్య నాయకులు బాసాని శ్రీనివాస్, బొరిగం నర్సింగం, ఎలుగందుల సుదాకర్, వంటల మల్లమ్మ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Sunday, May 03, 2020
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
Admin Details
Subha Telangana News