అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదును పోలీసులు అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరువూరులోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. న్యూస్ పేపర్ రవాణా కారులో కేజీ బంగారం, రూ.53.28 లక్షల నగదును తరలిస్తున్నారు. కాగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండటంతో పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.
Post Top Ad
Sunday, May 31, 2020
అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద భారీగా బంగారం, నగదు పట్టివేత
Admin Details
Subha Telangana News