శుభ తెలంగాణ (23,మే ,2020) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవఖానను శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్సీ మమత మరియు స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్య అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Post Top Ad
Saturday, May 23, 2020
చింతల్ డివిజన్ లో బస్తీ దావఖాన ప్రారంభం
Admin Details
Subha Telangana News