శుభ తెలంగాణ (03 ,మే , 2020 -మల్కాజిగిరి ) : మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ పరిధిలో 134వ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శనివారం రోజు కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారికి మస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. పత్రి ఒక్కరూ తప్పక మాస్కలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కూరగాయలు, పండ్లు కొనుగోలు దారుల నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Post Top Ad
Sunday, May 03, 2020
కరోనాపై వ్యాపారులకు అవగాహన కల్పించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
Admin Details
Subha Telangana News