ఇంటర్ మూ ల్యాంకనం పూర్తయ్యిందని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఈ నెల 15లోగా ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. కరోనా నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టవద్దని దాఖలైన పిటిషన్ను విచారించింది. మూల్యాంకనం, కరోనా నిబంధనల అమలును ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు.