మణుగూరు జూలై 29 (శుభ తెలంగాణ): రోజు రోజుకి విస్తరిస్తున్న మహమ్మారి కరోనాను అందరి కలిసి కట్టడి చేయాలని 'ప్రభుత్వవిప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించాలని, ప్రజలకు అండగా, ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రతి కుటుంబంతో ప్రజాఫ్రతినిధులు అందుబాటులో ఉ ండాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యకిగత ,పరిసరాల పరిశుభ్రత పాటించేందుకు అవగాహన కల్పించాలన్నారు. కనిపించని, 'మహామ్మారితో పోరాటం చేస్తున్న ప్రజలకు ధైర్యం నింపాలన్నారు. ప్రజలు భయందోళనకు గురికావల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా టుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం విజయకుమారి, తహసీల్దార్ లూదర్ విల్సిన్, జెట్సిటిసి పోశం నర్సింహారావు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
Post Top Ad
Thursday, July 30, 2020
కరోనాని కట్లడి చేదాం.. ప్రభుత్వవిప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
Admin Details
Subha Telangana News