మేడ్చల్ జిల్లా (శుభ తెలంగాణ) ఘట్మేసర్ మండల్ అంకుషాపూర్ గ్రామంలో (పైమరీ హైస్కూల్లో గురువారం పాండవుల శ్రీనివాస్, సీ హెచ్ భ్రీనివాస్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ ప్రైమరీ స్కూల్లో 52మంది విద్యా భ్యాసం అభ్యసిస్తున్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తెలిపారు. ఈ కార్య క్రమంలో స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా (శుభ తెలంగాణ) ఘట్మేసర్ మండల్ అంకుషాపూర్ గ్రామంలో (పైమరీ హైస్కూల్లో గురువారం పాండవుల శ్రీనివాస్, సీ హెచ్ భ్రీనివాస్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ ప్రైమరీ స్కూల్లో 52మంది విద్యా భ్యాసం అభ్యసిస్తున్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తెలిపారు. ఈ కార్య క్రమంలో స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.