సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 14 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు
పట్టణంలోని చిట్కుల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ నీలం మధు
ముదిరాజ్ ఆధ్వర్యంలో తడి చెత్త పొడిచెత్తవేరు చేయడానికి మహిళలకు
అవగాహన కల్పించి వారికి డస్ట్ బిన్లను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈఓ, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.